చెన్నైలో సీఏఏ నిరసనలు, లాఠీచార్జీ చేసిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. చెన్నెలోని వాషర్మెన్పేటలో నిరసన చేపట్టారు. సీఏఏతోపాటు జాతీయ పౌరసత్వ రిజిష్టర్, ఎన్పీఆర్కి వ్యతిరేకంగా యువత కదం తొక్కారు. అయితే ఆందోళన చేసే చోటకు పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసులు అనడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో సిచుయేషన్ మరింత చేయిదాటిపోయింది.

అక్కడినుంచి ఆందోళనకారులు వెళ్లకపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు శుక్రవారం అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. వాషర్ మెట్పేట్ వద్ద ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పోలీసులు తెలిపారు.
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 11 మంది వరకు చనిపోయారు. ఢిల్లీ, బెంగళూరులోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రస్తుతం ఆందోళనలు చెన్నైకి చేరాయి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications