వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేదు వార్త: రైళ్లలో టీ, కాఫీ ధరలు పెరిగాయి, ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. రైళ్లలో అందించే టీ, కాఫీల రేట్లు పెరిగిపోయాయి. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

 రైలు ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. రైళ్లలో అందించే టీ, కాఫీల రేట్లు పెరిగిపోయాయి. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

అదేవిధంగా, కాఫీ ధరను కూడా రూ.10 లకు తగ్గకుండా ధరను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. రెడీమేడ్ స్టాండర్డ్ టీ మాత్రం రూ.5లుగానే ఉంటుందని.. సాధారణ టీ విషయంలో ధర పెరగదని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

లైసెన్స్ ఫీజు మార్పుల నేపథ్యంలో టీ ధరలు పెరిగాయని తెలిపింది. ఐఆర్‌సీటీసీ సుమారు 350 రైళ్లలో సేవలను అందిస్తోంది. రాజధాని, శతాబ్ది రైళ్లలో మాత్రం ఈ మార్పులు వర్తించవని అధికారులు తెలిపారు.

English summary
Indian Railways have decided to hike the prices of tea and coffee in trains. The hike in prices of these hot beverages will be implemented with immediate effect, Railways issuing a circular to all the zones said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X