Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం శక్తికాంత దాస్ నియామకం ప్రధానమంత్రి పదవి కాలంతో పాటు..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కో-టెర్మినస్ గా ఉంటుంది.

మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధాని మోదీకి మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. కాగా ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ గా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి, దేశం యొక్క తదుపరి ఆర్థిక పునరుద్ధరణ తో సహా క్లిష్టమైన ఆర్థిక సవాళ్ల మధ్య భారత్ ముందుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Prime Minister Modi Appoints Former RBI Governor Shaktikanta Das as Principal Secretary

నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం పదవిని కూడా పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 24,2025 నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+