PM Modi: తల్లి చనిపోయినా విధులకు హాజరైన మోదీ, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం, క్షమించండి !
అహమ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి హీరాబెన్ చనిపోయారని తెలిసినా ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా అనుకున్న ప్రకారం విధులకు హాజరైనారు. పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు. తల్లి హీరాబెన్ చనిపోయారని ఆవేదనతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వివిద కార్యక్రమాలను వర్సువల్ గా ప్రారంభించారు.
వాస్తవానికి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో జరిగే వివిద కార్యక్రమాలకు స్వయంగా హాజరుకావలసి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూయడంతో ఆమె అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ వివిద కార్యక్రమాలను వర్సువల్ గా ప్రారంభించారు. వంద్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయాను, నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్ కతాలో జరిగే జాతీయ గంగా మండలి సవేశాన్ి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కేంద్ర రైల్వేశాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు తీరని లోటు జరిగింది, మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అంటూ మనవి చేశారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications