శుభసూచకం: రాహుల్ గాంధీపై యుపి సిఎం యోగి కామెంట్
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు
రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడు కావడం బిజెపికి శుభసూచకమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అతి ముఖ్యమైన బిజెపి ముఖ్య నాయకుల్లో యోగి కూడా ఒక్కరు.

రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శించడంపై ఆయన ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో ఎలా కూర్చోవాలో కూడా రాహుల్ గాంధీకి తెలియదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రజలను మత ప్రాతిపదికపై విభజించాలని కాంగ్రెసు ప్రత్నించిందని ఆయన విమర్శించారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications