నాదే బాధ్యత: మోడీ విన్పై రాహుల్, సోనియా గ్రీటింగ్స్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు శుక్రవారం స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓటమికి తనదే బాధ్యత అన్నారు. గెలుపొందిన బిజెపికి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి తన అభినందనలు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు అన్నారు.
కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ అని సోనియా గాంధీ చెప్పారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమేనని చెప్పారు. తాము ప్రజాతీర్పును శిరసా వహిస్తామన్నారు. కొత్త ప్రభుత్వానికి తాను అభినందనలు చెబుతున్నట్లు చెప్పారు.

మోడీ సెల్ఫీ
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్లోని వడోదర, ఉత్తర ప్రదేశ్లోని వారణాసి రెండు నియోజకవర్గాల్లోను మోడీ విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో మోడీ ఇది భారత దేశం విజయం అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత్ గెలిచిందని, ఇది భారత దేశం విజయమని, మంచి రోజులు త్వరలోనే రానున్నాయని ట్వీట్ చేశారు. విజయం సాధించాక మోడీ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఆశీర్వాదం తీసుకుంటున్న సెల్ఫీపై తన సంతకంతో సహా మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications