వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ హంతకుల్ని క్షమిస్తానని రాహుల్ అనడం అనుమానం కలిగిస్తోంది: స్వామి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన తండ్రి రాజీవ్ గాంధీని చంపిన హంతకులను తాము క్షమిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో రాజీవ్ గాంధీ హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వామి స్పందించారు.

సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశ్యంతో రాజీవ్ గాంధీని చంపించినట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.

Rahul Gandhi forgiving Rajiv's killer raises suspicion of plotted assassination: Subramanian Swamy

రాజీవ్ హత్యపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ హంతకులను క్షమిస్తున్నట్లు రాహుల్ చెప్పడం దేశభక్తి లేకపోవడానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

రాజీవ్ అచ్చమైన జాతీయవాది అని, ఆయన హత్యకు బాధ్యులైన వారికి విధేయత లేదన్నారు. అలాంటి వారి పట్ల సానుకూలత చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు.

English summary
Bharatiya Janata Party leader Subramanian Swamy on Monday claimed that Rahul Gandhi forgiving his father Rajiv Gandhi's killers raises suspicion of 'supari' killing or a plotted murder for financial gains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X