కమల్ పార్టీపై రజనీకాంత్ స్పందన, మనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పని లేదు
చెన్నై: రాజకీయాల్లో కమల్ హాసన్ తొలి అడుగుపై రజనీకాంత్ స్పందించారు. రెండు రోజుల క్రితం కమల్ మధురైలో భారీ సభ ఏర్పాటు చేసి తన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభను తాను చూశానని, చాలా బాగా జరిగిందని ప్రశంసించారు.
తమ దారులు వేరు అని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. ఆయన చెన్నైలో తన నివాసంలో మాట్లాడారు. అతను సమర్థుడైన నాయకుడు అన్నారు.

రజనీకాంత్ శుక్రవారం తన అభిమానులతోను భేటీ అయ్యారు. మనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణే మన బలమని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని చెప్పారు.
త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రజనీకాంత్ చెప్పారు. కొత్త పార్టీ పెట్టి తమిళనాడులోని 234 స్థానాలకు పోటీ చేస్తానని గతంలో రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications