కమల్ పార్టీపై రజనీకాంత్ స్పందన, మనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పని లేదు
చెన్నై: రాజకీయాల్లో కమల్ హాసన్ తొలి అడుగుపై రజనీకాంత్ స్పందించారు. రెండు రోజుల క్రితం కమల్ మధురైలో భారీ సభ ఏర్పాటు చేసి తన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సభను తాను చూశానని, చాలా బాగా జరిగిందని ప్రశంసించారు.
తమ దారులు వేరు అని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. ఆయన చెన్నైలో తన నివాసంలో మాట్లాడారు. అతను సమర్థుడైన నాయకుడు అన్నారు.

రజనీకాంత్ శుక్రవారం తన అభిమానులతోను భేటీ అయ్యారు. మనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. క్రమశిక్షణే మన బలమని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని చెప్పారు.
త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రజనీకాంత్ చెప్పారు. కొత్త పార్టీ పెట్టి తమిళనాడులోని 234 స్థానాలకు పోటీ చేస్తానని గతంలో రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications