రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది..మోహన్ భాగవత్
అయోధ్యలో రామమందిరం ఎట్టి పరిస్థుతుల్లో నిర్మింపచేస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరో సారీ స్పష్టం చేశారు. మరోవైపు మందిర నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఎన్డీఏ పూర్తి మెజారీటి వచ్చిన తర్వాత మొదటి సారీ మోహన్ భాగవత్ రామ మందిర నిర్మాణం పై నోరు విప్పారు. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతిసామరస్యలతోపాటు పట్టుదలతో, ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనేపథ్యంలోనే ఒకవేళ రామమందిర నిర్మాణాన్ని ఆర్ఎస్ఎస్ చేపట్టాలను కుంటే స్వంతగానే నిర్మింపచేస్తామని అన్నారు. లేదంటే ఎవరికైన భాద్యతలు ఇస్తే మాత్రం మందిర నిర్మాణంపై వారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ లక్ష్యాన్ని చేధించేందుకు కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుందని అయన తెలిపారు.

కాగా రామ మందిర నిర్మాణంపై బీజేపీ సైతం 2014తోతోపాటు 2019లో కూడ తమ మ్యానిఫెస్టోలో పెట్టింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమస్యను కోర్టు తీర్పు ద్వార పరిష్కరించుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే.. ఇక దీనిపై మధ్యవర్తుల సహకారంతోనే కేసును పరిష్కరించుకోవాలని సుప్రిం కోర్టు సైతం సూచించింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications