కోవిడ్ కేసుల రికార్డ్: వరుసగా రెండోరోజు 3లక్షలకు పైగా కొత్త కేసులు.. మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్
భారత్లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.
వరుసగా రెండోరోజు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,32,730 కొత్త కేసులు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
2,263 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 1,86,920కి చేరింది.
1,93,279 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 24,28,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మొత్తం 13,54,78,420 మందికి వ్యాక్సీన్ వేశారు.
https://twitter.com/ANI/status/1385446613351505922
కేటీఆర్కు కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి కేటీఆర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఆయన స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపారు.
తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నానని ఆయన చెప్పారు.
గడిచిన కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/KTRTRS/status/1385439391972089859
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన 'భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)