తర్వాత 4 రిలేషన్షిప్లు కానీ: ధోనీతో అఫైర్పై సినీ నటి రాయ్ లక్ష్మీ
చెన్నై: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీతో తన సంబంధం పైన వచ్చిన ఆరోపణలు ఓ చేదు జ్ఞాపకమని ప్రముఖ తమిళ నటి రాయ్ లక్ష్మీ (గతంలో లక్ష్మీ రాయ్) చెబుతోంది. ఇప్పటికీ తమ రిలేషన్ షిప్ పైన పలు వార్తలు రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.
లక్ష్మీరాయ్కి మూడు రిలేషన్షిప్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆమె ఇటీవల మాట్లాడుతూ.. ధోనీతో తన సంబంధం ఓ చేదు జ్ఞాపకమని, మచ్చ అని అది తనను చాలాకాలం వేధిస్తుందని చెప్పింది. తమ అఫైర్ విషయమై ఇప్పటికీ చర్చ సాగడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పింది.

పలు సందర్భాలలో టీవీ ఛానల్స్ మహేంద్ర సింగ్ ధోనీ గతాన్ని తవ్వుతారని, అప్పుడు తమ మధ్యన ఉన్న రిలేషన్ షిప్ను చెబుతుంటారని వాపోయింది. ఇలాగే చేస్తే భవిష్యత్తు పైన తనకు భయం కలుగుతోందని చెప్పింది. ఒకవేళ తన పిల్లలు తమ మధ్య అఫైర్ గురించి టీవీలలో చూసి, ప్రశ్నిస్తే ఎలా అని వాపోయింది.
ధోనీ తర్వాత తనకు ముగ్గురు, నలుగురితో రిలేషన్షిప్ ఉందని, కానీ ఎవరు కూడా దానిని పట్టించుకోలేదని చెప్పింది. మహేంద్ర సింగ్ ధోనీ గురించి తనకు పూర్తిగా తెలుసునని, ఇప్పటికీ తాము ఇద్దరం గౌరవం ఇచ్చి పుచ్చుకుంటామని తెలిపింది. అతనికి పెళ్లయిందని, తాను పని పైన పూర్తి శ్రద్ధ పెడుతున్నానని తెలిపింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications