షాక్: సునంద పుష్కర్ మృతి: ఆడియో టేపులు బయటపెట్టిన అర్నబ్ గోస్వామి!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సునంద పుష్కర్ మృతి చెందిన గది నుంచి మరో గదికి ఆమె మృతదేహం తరలించారని అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ చానల్ బాంబు పేల్చింది.
అంతే కాకుండా సునంద పుష్కర్ మృతి చెందిన స్టార్ హోటల్ లోనే ఆసమయంలో ఆమె భర్త శశి థరూర్ కూడా ఉన్నారని వార్తలు ప్రసారం చేసింది. శశి థరూర్, ఆయన సన్నిహితుడు మద్య జరిగిన సంభాషణలు ఇవే అంటూ ఓ ఆడియో టేపు విడుదల చెయ్యడంతో కాంగ్రెస్ వర్గాలు హడలిపోయాయి.
{photo-feature}
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications