వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగ్గుమన్న పెట్రోల్ ధరలు... లీటర్ పెట్రోల్ ధర రూ.90

|
Google Oneindia TeluguNews

Recommended Video

పెరిగిన పెట్రోల్ ధర..లీటరు రూ.90

సామాన్యుడిపై గుదిబండలా మారాయి పెట్రోల్ ధరలు. రోజు రోజుకూ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యుడు ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నాడు. తాజాగా ఇంధనం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటింది. మరో పది రోజులు పోతే ఇదికాస్త రూ. 100 అయ్యే అవకాశం ఉందని ఆందోళన సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం ఇంధన ధరలు నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని సామాన్యుడు హెచ్చరిస్తున్నాడు. మిగతా దేశాలతో పోలిస్తే ఒక్క భారత్‌లోనే ఎందుకింత విపరీతంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.08. హైదరాబాద్‌లో రూ.87.58. ఢిల్లీలో రూ.82.72. కోల్‌కతాలో రూ.84.44. ఇక ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.78.58. హైదరాబాద్‌లో రూ.80.46. ఢిల్లీలో రూ.74.02. కోల్‌కతాలో రూ.84.44. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.4.66, డీజిల్‌పై రూ.6.35 ధర పెరిగింది.

Rise in fuel price..litre Petrol touches Rs.90 mark

ఒకవైపు రూపాయి విలువ పతనమవుతుండటం, మరోవైపు ముడిచమురు ధరలు పెరిగిపోతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆగష్టు రెండో వారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ఈ ధరలకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Fuel prices rose on Monday between 5 paise and 12 paise across the four metro cities in line with global oil prices and a weakening rupee. Petrol price crossed the crucial Rs. 90 mark in Mumbai, stated Indian Oil Corporation (IOC). A litre of petrol was being sold in Mumbai at the rate of Rs. 90.08, according to the website of IOC, the largest fuel retailer of the country. Petrol was being sold in New Delhi for Rs. 82.72/ litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X