47 మంది ఎంపీల హోటల్ ఖర్చు రూ.24 కోట్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు బస చెయ్యడానికి విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్స్, లగ్జరీ గెస్ట్ హౌస్ లు ఉపయోగించడంతో రూ. 24 కోట్ల ప్రజా ధనం వృధా అయ్యింది. కేవలం 14 నెలలలో మన ప్రజా ప్రతినిధులు ఇంత మొత్తం ఖర్చు చేశారు. సుభాష్ చంద్ర అనే ఆర్ టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అర్జీ సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధికి 30 రోజుల్లోపు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం భాద్యత. అలా చెయ్యలేని పక్షంలో వారు బస చేస్తున్న హోటల్స్, గెస్ట్ హౌస్ లకు కేంద్ర ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని నియమాలు ఉన్నాయి.

బోజనం, ఫోన్ బిల్లులు, ఇతర ఖర్చులు ఎంపీలే భరించుకోవాలి. అయితే ప్రస్తుతం 47 మంది పార్లమెంట్ సభ్యులు ప్రయివేటు హోటల్స్, గెస్ట్ హౌస్ లలో బస చేస్తున్నారు. వారిలో 17 మందికి ఎంపీ క్వాటర్స్ కేటాయించారు. అయితే అందులో తాము బస చెయ్యడానికి సౌకర్యాలు లేవని వారు అంటున్నారు.
మరో ఐదు మందికి కేటాయించిన క్వాటర్స్ చాల బాగున్నాయి. అయితే వారు తమ రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం క్వాటర్స్ చిక్కకపోవడంతో అనేక మంది ప్రముఖ పార్లమెంట్ సభ్యులు సైతం ప్రయివేటు హోటల్స్ లో బస చేస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications