47 మంది ఎంపీల హోటల్ ఖర్చు రూ.24 కోట్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు బస చెయ్యడానికి విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్స్, లగ్జరీ గెస్ట్ హౌస్ లు ఉపయోగించడంతో రూ. 24 కోట్ల ప్రజా ధనం వృధా అయ్యింది. కేవలం 14 నెలలలో మన ప్రజా ప్రతినిధులు ఇంత మొత్తం ఖర్చు చేశారు. సుభాష్ చంద్ర అనే ఆర్ టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అర్జీ సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధికి 30 రోజుల్లోపు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం భాద్యత. అలా చెయ్యలేని పక్షంలో వారు బస చేస్తున్న హోటల్స్, గెస్ట్ హౌస్ లకు కేంద్ర ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని నియమాలు ఉన్నాయి.

బోజనం, ఫోన్ బిల్లులు, ఇతర ఖర్చులు ఎంపీలే భరించుకోవాలి. అయితే ప్రస్తుతం 47 మంది పార్లమెంట్ సభ్యులు ప్రయివేటు హోటల్స్, గెస్ట్ హౌస్ లలో బస చేస్తున్నారు. వారిలో 17 మందికి ఎంపీ క్వాటర్స్ కేటాయించారు. అయితే అందులో తాము బస చెయ్యడానికి సౌకర్యాలు లేవని వారు అంటున్నారు.
మరో ఐదు మందికి కేటాయించిన క్వాటర్స్ చాల బాగున్నాయి. అయితే వారు తమ రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం క్వాటర్స్ చిక్కకపోవడంతో అనేక మంది ప్రముఖ పార్లమెంట్ సభ్యులు సైతం ప్రయివేటు హోటల్స్ లో బస చేస్తున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications