రూ.3100 కోట్లు: వలసకూలీలు, వెంటిలేటర్ల కోసం పీఎం కేర్స్ నిధులు.. వ్యాక్సిన్ కోసం కూడా..
లాక్ డౌన్ వల్ల వలసకూలీలను పట్టించుకోవడం లేదు అని, వారి సమస్యలను ఏకరువు పెట్టడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు వినిపిస్తోన్న క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వలసకూలీల కోసం రూ.3100 కోట్ల కేటాయిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

రూ.3100 కోట్లలో రూ..2 వేలు వెంటిలేటర్ల కొనుగోలు కోసం, రూ.వెయ్యి కోట్లు వసల కార్మికుల సంరక్షణ కోసం కేటాయిస్తారు. వ్యాక్సిన్ అభివృద్ది కోసం మరో రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ సోకిన వారి ఉపయోగించే 50 వేల వెంటిలేటర్లను.. దేశంలో తయారుచేసినవే కొనుగోలు చేస్తామని పేర్కొన్నది.
Recommended Video
వలసకూలీల ఆహారం, వసతి, చికిత్స, రవాణా కోసం రూ. వెయ్యి కోట్లు అందజేస్తామని తెలిపింది. ఈ నిధులు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2011 జనాభా లెక్కల ప్రకారం పంపిణీ చేయబడుతాయని పేర్కొన్నది. దీని ప్రకారం 50 శాతం చొప్పున పంపిణీ చేస్తారని లేదంటే.. కరోనా వైరస్ కేసుల ఆధారంగా 40 శాతం చొప్పున పంపిణీ చేస్తారని పేర్కొన్నది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications