ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని 20 ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఐఐఎం బిల్లు 2017ను జూలై నెలలో లోకసభ ఆమోదించింది.
దీంతో డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం ఐఐఎంలకు లభించనుంది. సంచాలకులు, సిబ్బంది నియామకంతో పాటు నిర్వహణకు సంబంధించి అన్ని అధికారాలు ఐఐఎంలకే దక్కనున్నాయి.

ప్రతి ఐఐఎంకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్.. ఎగ్జిక్యూటివ్ బాడీగా వ్యవహరిస్తారు. 19 సభ్యుల్లో 17 మందిని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రముఖ వ్యక్తుల నుంచి సభ్యులుగా ఎంపిక చేసుకునే వీలు ఉంది. మరో ఇద్దరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications