ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని 20 ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఐఐఎం బిల్లు 2017ను జూలై నెలలో లోకసభ ఆమోదించింది.
దీంతో డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం ఐఐఎంలకు లభించనుంది. సంచాలకులు, సిబ్బంది నియామకంతో పాటు నిర్వహణకు సంబంధించి అన్ని అధికారాలు ఐఐఎంలకే దక్కనున్నాయి.

ప్రతి ఐఐఎంకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్.. ఎగ్జిక్యూటివ్ బాడీగా వ్యవహరిస్తారు. 19 సభ్యుల్లో 17 మందిని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రముఖ వ్యక్తుల నుంచి సభ్యులుగా ఎంపిక చేసుకునే వీలు ఉంది. మరో ఇద్దరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications