ఆర్ఎస్ఎస్ ప్రపంచ విజయాన్నికాంక్షిస్తుంది.. మోహన్ భగవత్
అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కొత్త సవాళ్లను అధిగమిస్తారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ చట్టంపై కూడ ఆయన ఇన్డైరక్ట్గా స్పందించారు. ఈ సంధర్బంగా దేశంలో కొందరు ఏవేవో ఊహించుకొని విద్వేషాలురెచ్చగొట్టి దుఖాన్ని తెచ్చుకుంటున్నారంటూ.. వాళ్లు ప్రపంచాన్నికూడా దుఖంతో నింపేయాలని చూస్తున్నారని, అన్నారు... అయితే... నీతి, న్యాయం, ధర్మం వంటి విలువలపై సానుకూల ఆలోచనా దృక్పథం లేకపోవడం సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో జరుగిన ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప సభకు భారీగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిధిగా హజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గోన్నారు. సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ అధికారిక ప్రతినిధి మురళీధర్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా మోహన్ భగవత్ పలు అంశాలు ప్రస్తావించారు.

ముఖ్యంగా స్వార్థం కోసం కొంతమంది ఇతరులను భయపెట్టి పైకి వస్తారని , ఇలాంటీ వారు దేశానికి చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్దికి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ.. ఊరుకుంటే ఏ పనులు కావని అన్నారు. ఈ నేపథ్యంలోనే సమాంలో పరివర్తన అనేది వచ్చినప్పుడే.. దేశం అభివృద్ది పథంలో నడుస్తుందని ఆయన చెప్పారు. దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు వ్యక్తిగత స్వార్థం, కోసం పాకులాడరని ఆయన అన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications