హీరో అజయ్ దేవ్గన్ సభలో ఉద్రిక్తత: లాఠీఛార్జి
పాట్నా: బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఏ ఎన్నికల ర్యాలీలో హింస చోటు చేసుకుంది. నలందలోని ఎన్టీఏ నిర్వహిస్తోన్న ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరుపున బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్ పట్టణంలో అజయ్ భాజపా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటలకు రావాల్సిన అజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చారు. దాంతో అసహనానికి గురైన ప్రజలు ఆందోళనకు దిగారు. కుర్చీలను విరగొట్టి విధ్వంసానికి దిగారు.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీలకు పనిచెప్పారు. అంతకు ముందు లఖిసరాయ్, ఖగరియాల్లోనూ అజయ్ సభలకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీహార్ ఎన్నికల్లో తొలిదశలో భాగంగా సోమావరం 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 57 శాతం ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక రెండో దశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 16న జరగనుంది. నవంబర్ 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
Ruckus at BJP's rally in Bihar Sharif, Nalanda after Ajay Devgan failed to attend the event; lathi charge by police pic.twitter.com/m829dtPkNE
— ANI (@ANI_news) October 13, 2015 -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications