మొఘలులు మనవాళ్లు కాదు, దేశాన్ని దోచారు: ఉప ముఖ్యమంత్రి
భారతదేశ చరిత్రలో మొఘలులకు స్థానం లేదని, వాళ్ళు దేశ సంపదన దోచుకున్నారని యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు.
లక్నో: భారతదేశ చరిత్రలో మొఘలులకు స్థానం లేదని, వాళ్ళు దేశ సంపదన దోచుకున్నారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు.
ఓ ప్రయివేటు ఛానల్ అవార్డుల కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శర్మ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొఘలులు మన పూర్వీకులు కాదని, నిజానికి వాళ్ళు దోపిడీదారులని దినేశ్ శర్మ అన్నారు.

వాళ్ళు దేశాన్ని దోచుకున్నారన్నారు. ఇది మన చరిత్ర కాదన్నారు. యూపీలో అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉంటుందని, అయితే పాకిస్థానీ-తాలిబానీ సంస్కృతిని అంగీకరించేది లేదన్నారు. ఆధునిక చరిత్ర ఆధారంగా రూపొందించిన సిలబస్ను పాఠశాలల్లో ప్రవేశపెడతామన్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications