చెన్నై సిల్క్ భవన్‌లో 400కిలోల బంగారం స్వాధీనం

చెన్నై: నగరంలోని అగ్నిప్రమాదానికి గురైన చెన్నై సిల్క్ భవన శిథిలాల్లో రెండు భారీ లాకర్లను వెలికితీశారు. ఈ లాకర్లలో 400 కిలోల బంగారు, 2 వేల కిలోల వెండి ఆభరణాలున్నట్లు సమాచారం. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టీనగర్‌లోని చెన్నై సిల్క్‌ భవనంలో మే 31న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఆ భవనం మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ భవంతిలో 'శ్రీకుమరన్‌ తంగమాళిగై' నగల దుకాణం ఉండగా దీనికి సంబంధించిన భారీ లాకర్లను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.

Safe retrieved from Chennai Silks building

ఆ భవనం కూల్చివేత పనులు 20 రోజులపాటు సాగగా... మంగళవారం పూర్తిగా నేలమట్టమయింది. ప్రస్తుతం ఆ శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం రెండు లాకర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం వీటిని భద్రపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+