నిఠారీ వరుస హత్యలు: కోలీ మరణశిక్షపై స్టే, అర్ధరాత్రి..

కోలీ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత, సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును ఆయన అధికార నివాసంలో కలిశారు.
కోలీకి విధించిన మరణశిక్షపై ఈ వారం చివరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కోలీకి మరణ దండన విధిస్తూ ఘజియాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, తాజాగా మరోసారి కోలీ పిటీషన్ నేపథ్యంలో తుది విచారణ నిర్వహించేందుకు అంగీకరించింది. దీంతో కోలీ మరణశిక్ష వారం పాటు వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు ఆదివారం అర్ధరాత్రి మీరట్ జైలు అధికారులకు అందాయి. ఈ విషయాన్ని మీరట్ జైలు అధికారులు ధ్రువీకరించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications