ఒకటో తరగతి విద్యార్థిపై వేడి వేడి పప్పు విసిరిన వంట మనిషి
భోపాల్: మరింత పెట్టమని అగడమే ఆ విద్యార్థి చేసుకున్న పాపమైంది. మధ్యాహ్న భోజనం పెడుతన్న సమయంలో ఒకటో తరగతి విద్యార్థి మరింత కావాలని అడిగాడు. దాంతో ఆగ్రహించిన పాఠశాల వంట మనిషి అతనిపైకి వేడి వేడి పప్పు విసిరింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. వేడి వేడి దాల్ మీద పడడంతో విద్యార్థి ముఖం, బుగ్గలు, ఛాతీ కాలిపోయాయి. అతన్ని భోపాల్కు 480 కిలోమీటర్ల దూరంలో గల దిండోరీ ఆస్పత్రిలో చేర్చారు.

దిండోరి ప్రాథమిఖ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో ప్రిన్స్ మెహ్రా మరింత పప్పు కోసం అడిగాడు. వంట మనిషి నేమావతి బాయి ఆగ్రహించి అతనిపై పప్పు పోసిందని బాలుడి నానమ్మ ఆరోపించారు.
సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జనవరి 23వ తేదీన జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు జనవరి 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications