ట్యూషన్ చెప్పాలని పిలిపించి, టీచర్పై ప్రిన్సిపల్ రేప్ యత్నం
ఘజియాబాద్: ముప్పై ఏళ్ల ఉపాధ్యాయురాలి పైన అత్యాచార యత్నం చేసిన ఓ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు నిందితుడిని శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
40 ఏళ్ల దీప్ త్యాగి బాధిత ఉపాధ్యాయురాలిని ఓ ఇంటికి పిలిపించాడు. కొందరు విద్యార్థులకు ట్యూషన్ చెప్పాలని, అందుకోసం రావాలని అతను ఆమెను రాజ్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు.

అక్కడ ఆమె పైన అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 376, 511 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications