పక్షం రోజుల్లో రెండోసారి: పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భారీ పెరిగాయి. గత పక్షం రోజుల్లో వీటి ధరలు పెరగడం ఇదే రెండోసారి. ఈసారి భారీగా మోత పడింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
లీటర్ పెట్రోల్పై ధర రూ.3.13 పెరగగా, లీటర్ డీజిల్పై ధర రూ.2.71 పెరిగాయి. ఇంతకు ముందు ఏప్రిల్ 30వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (బిపిసిఎల్), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్పిసిఎల్) ప్రతి నెలా పెట్రోల్, డిజీల్ ధరలను సవరిస్తాయి.

సగటు దిగుమతి ధరను, రూపాయి - డాలర్ మారకం రేటును బట్టి చమురు సంస్థలు ఆ ధరలను సవరిస్తాయి. పెట్రోల్ ధరలు ఆగస్టు, ఫిబ్రవరి నెలల మధ్య పది సార్లు లీటర్కు రూ. 17.11 తగ్గాయి.
డీజిల్ ధరలు అక్టోబర్, ఫిబ్రవరి నెలల మధ్య ఆరు సార్లు లీటర్కు రూ.12.96 తగ్గాయి. ప్రస్తుత ధరల పెంపుతో వినియోగదారులపై భారీ భారం పడనుంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications