శ్రీలంకలో బాంబు పేలుళ్లు: 7 మంది జేడీఎస్ నాయకులు మాయం, షాంగ్రిలా హోటల్ లో!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల మొదటి విడత ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగించుకుని శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లిన 7 మంది జేడీఎస్ పార్టీ నాయకులు మాయం అయ్యారు. 7 మంది జేడీఎస్ నాయకుల ఆచూకి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆందోళన చెందుతున్నారు.
చిక్కబళ్లాపుర లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలికి మద్దతుగా ప్రచారం చేసిన జేడీఎస్ పార్టీ నాయకులు ఓటు వేసి ఈ నెల 20వ తేదీన శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు. శ్రీలంకలోని షాంగ్రిలా హోటల్ లోనే 7 మంది బస చేశారని సమాచారం.

శ్రీలంకలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. శ్రీలంకలోని షాంగ్రియా హోటల్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. అదే హోటల్ లో బస చేసిన 7 మంది జేడీఎస్ నాయకుల ఆచూకిలేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరు ఉత్తర తాలుకాకు చెందిన మారేగౌడ, పుట్టరాజు, బెంగళూరుకు చెందిన హనుమంతరాయప్ప, నెలమంగలకు చోందిన శివణ్ణ, మునియప్ప, లక్ష్మినారాయణ, తుమకూరుకు చెందిన రమేష్ ల ఆచూకి లేదని, వారు అందుబాటులోకి రావడం లేదని వారి సన్నిహితులు ఆందోళన చెందుతున్నారని కన్నడ మీడియా తెలిపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications