నల్ల కుబేరులకు 'షాక్' : రూ.5 వేలకు మించి డిపాజిట్ ఒక్కసారే
దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది.
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆర్బీఐ పరిమితి విధించింది. తాజా ఆదేశాల ప్రకారం ఇకమీదట రూ.5 వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. పైగా దీనికి గడువు కూడా డిసెంబర్ 30 మాత్రమే.
దీంతో నల్ల కుబేరుల గుండెల్లో మళ్ళీ రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. ఇప్పటివరకు రోజువారీ పాతనోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు.

అయితే దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది. ఆర్బీఐ తాజా చర్యతో నల్ల కుబేరులకు 'షాక్' తగిలినట్లయింది.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications