బెంగళూరు మెట్రో రైలు సొరంగంలో పొగలు
బెంగళూరు: బెంగళూరు మెట్రో సొరంగ మార్గంలో పొగలు రావడంతో రైలు ప్రయాణికులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో విదాన సౌధ- కబ్బన్ పార్క్ మార్గంలో మెట్రో రైలు సొరంగ మార్గంలో పొగలు వచ్చాయి.
విషయం తెలుసుకున్న బీఎంఆర్ సీఎల్ అధికారులు పరుగు తీశారు. ఆ మార్గంలో మెట్రో రైలు సంచారాన్ని పూర్తిగా నిలిపివేశారు. పొగలు రావడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
విదాన సౌధ సమీపంలోని మెట్రో రైలు సొరంగంలో పొగలు రావడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. పొగలు అదుపులోకి వచ్చిన తరువాత రైలు సంచారానికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు.

భూమి కుంగింది............!
ఆగస్టు 20వ తేదిన కెంపేగౌడ రోడ్డులోని మెట్రో సొరంగ మార్గం సమీపంలో భూమి కుంగిపోయింది. అడిగాస్ హొటల్ సమీపంలో భూమి 10 అడుగులు కుంగిపొయింది. తరువాత అధికారులు సిమెంట్ కాంక్రీట్ తో కుంగిపోయిన భూమిని పూడ్చివేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications