ఫ్లిప్కార్ట్తో డీల్: ఉద్యోగులకు స్నాప్డీల్ బంపరాఫర్
ష్టాలతో ఏదైనా కంపెనీని అమ్మేస్తే అందులోని ఉద్యోగులు ఉసూరుమంటూ వెళ్తుంటారు. వారికి రావాల్సిన భత్యాలు కూడా కొన్ని సంస్థలు పూర్తిగా చెల్లించలేక చేతులెత్తేస్తాయి.
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ వెబ్సైట్ స్నాప్డీల్ తన సంస్థ ఉద్యోగులకు రూ.193 కోట్ల బొనాంజా ఇచ్చే అవకాశముంది. స్నాప్డీల్ను మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేయనుంది.
ఈ ఒప్పందం పూర్తయితే స్నాప్డీల్ వ్యవస్థాపకులు సుమారు 30 మిలియన్ డాలర్లను ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వనున్నారని అంటున్నారు.

స్నాప్డీల్లో మొత్తం 1,500-2000మంది ఉద్యోగులు ఉన్నారు. స్నాప్డీల్ బృందానికి సుమారు రూ.193 కోట్లు చెల్లించాలని వ్యవస్థాపకులు బోర్డును కోరారు. గత పన్నెండు నెలల్లో కంపెనీ నుంచి వెళ్లిపోయిన కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకూ ఈ ఫలాలను అందించనున్నారని తెలుస్తోంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications