రవ్ వే పైకి వచ్చిన దున్నపోతు.. ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: గుజరాత్లోని సూరత్ విమానాశ్రయంలో గురువారం 140 మంది ప్రయాణీకులతో టేకాఫ్ కోసం రవ్ వే పైకి వచ్చిన స్పైస్ జెట్ విమానం దున్నపోతును ఢీకొట్టింది. ఈ సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగింది.

ఢిల్లీ వెళ్లడానికి టేకాఫ్ అవుతున్న స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం ఇంజన్ భాగం దెబ్బతినగా, దున్నపోతు మృతి చెందింది. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. వారిని మరో విమానంలో ఢిల్లీకి పంపించామని విమానయాన శాఖ ప్రతినిధులు తెలిపారు.
స్పైస్ జెట్ ఎస్జీ 622 విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో రన్ వేపైకి దున్నపోతు రావడంపై విమానయాన శాఖ అప్రమత్తమైంది. రన్ వేపైకి దున్నపోతు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన విమానయాన శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతపైన సమీక్ష చేయాలని చెప్పింది.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications