భారత్కు వద్దు!: రఘురాంరాజన్పై స్వామి సంచలనం
ముంబై: భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం నాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) రఘురామ్ రాజన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురాం రాజన్ను చికాగోకు పంపించాలని ధ్వజమెత్తారు.
రఘురాం రాజన్ భారత్కు అనుకూలుడు కాదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రఘురాం రాజన్ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు దేశానికి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విధానాలే దేశంలో తీవ్రతరమైన నిరుద్యోగ సమస్యకు కారణమన్నారు.

అంతేకాదు, రాజన్కు ఇక సెలవు ఇచ్చేస్తే మంచిదన్నారు. వడ్డీ రేట్లు పెంచాలని రాజన్ చేస్తోన్న ఆలోచన దేశం నష్టపోవడానికి కారణం అవుతోందన్నారు. అతను సాధ్యమైనంత త్వరగా చికాగో పంపించాలని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications