Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అగ్ని 5 విజయవంతం: నిర్మలా సీతారామన్ ధృవీకరణ, చైనాకు వణుకే

న్యూఢిల్లీ: గురువారం ఉదయం 9.53గంటలకు అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగివుంది ఈ క్షిపణి.

ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం దీవుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. 2016 డిసెంబర్‌ 26న అగ్ని-5 క్షిపణీ నాలుగో దఫా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Surface-to-surface Agni-V missile successfully test fired off Odisha

ఈ క్షిపణినీ విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్రువీకరించారు. గురువారం అగ్ని-5 క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించి చూసినట్టు తెలిపారు.

కాగా, ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. ఈ క్షిపణి పరిధిలోనే పాక్, చైనా దేశాల్లోని కీలక ప్రాంతాలుండటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+