తమిళనాడు మాజీ సీఎం జయలలిత సోదరి మృతి
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోదరి శైలజ జయరామన్ అనారోగ్యంతో మరణించారు. బెంగళూరు నగరంలోని కంగేరి సమీపంలోని రామసంద్రలో నివాసం ఉంటున్న శైలజ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కిడ్ని వ్యాధితో బాధపడుతున్న శైలజ బెంగళూరు నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో గత 20 రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం శైలజ ఆమె నివాసం ఉంటున్న కంగేరి సమీపంలోని రామసంద్రలోని ఇంటిలో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు ? ఎవరెవరు హాజరు అవుతారు అనే విషయాలను శైలజ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

పూజలు చేసి మొక్కులు తీర్చుకుని.................!
అక్రమ ఆస్తుల కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లారు. ఆ సమయంలో శైలజ జైలు దగ్గరకు వెళ్లారు. సోదరి జయలలితను కలవాలని ప్రయత్నించారు. జయలలిత అందుకు అంగీకరించకపోవడంతో శైలజ వెనుతిరిగారు.
జయలలితకు బెయిల్ మంజూరు అయితే మైసూరులోని చాముండి కొండ మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయిస్తానని మొక్కుకున్నారు. జయలలితకు బెయిల్ మంజూరు అయిన తరువాత శైలజ చాముండి కొండలో ప్రత్యేక పూజలు చేయించి తన సోదరి జయలలిత చల్లగా ఉండాలని కోరుకున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications