వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో బాలికల అదృశ్యం.... బెంగళూరులో ప్రత్యక్షం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి నుండి పారిపోయిన ఇద్దరు బాలికలను బెంగళూరు పోలీసులు క్షేమంగా రక్షించారు. బెంగళూరు పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన రాగిణి, రాణి అనే బాలికలను గుర్తించామని సోమవారం పోలీసులు అన్నారు.

ఆదివారం వీరిద్దరు స్నేహితురాలి ఇంటికి వెలుతున్నామని కుటుంబ సభ్యులకు చెప్పారు. తరువాత ఇంటి నుండి బయటకు వచ్చిన వీరిద్దరు అదృశ్యం అయ్యారు. బాలిక కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు గాలించారు.

Telangana girls in bangalore railway station

బెంగళూరు సిటి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు బాలికలను పోలీసులు విచారించారు. బాలికలు చెప్పిన సమాచారం ఆదారంగా నిజామాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. బాలికల కుటుంబ సభ్యులు బెంగళూరు బయలుదేరి వస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరు బెంగళూరు వచ్చారా, ఎవరైనా తీసుకు వచ్చారా అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

English summary
Telangana girls in bangalore railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X