Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలులో లేడీ పోలీసుతో గేమ్స్, సీఎం మార్క్ ఎన్ కౌంటర్, ఉంటే ఎంతపోతే ఎంత అంటూ !

తిరుమల/తిరుపతి: ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగాలి. తప్పు ఎవరు చేసినా ఒక్కరోజు శిక్ష అనుభవించాల్సిందేనన్న పెద్దల సామెతను పోలీసులు నిజం చేశారు. మహిళా (lady) కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో పోలీసులు ఎన్ కౌంటర్ లో నిందితుడిని లేపేశారు. ఉత్తరప్రదేశ్ మహిళా కానిస్టేబుల్‌పై రైలులో విచక్షిణారహితంగాదాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ కేసులో ప్రమేయమున్న ఇతర నిందితులకు తుపాకి తూటాలు రుచిచూపించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గత ఆగస్టు 30వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య సమీపంలోని సరయు ఎక్స్‌ప్రెస్‌ (express train) రైలులో రక్తపు మడుగులో మహిళా (lady) కానిస్టేబుల్‌ కనిపించారు. ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. క్రూరంగా ఆమె (lady) మీద నేరస్థులు దాడి చేసి పారిపోయారు.

The escaped accused who attempted to kill the policewoman in the train ended in an encounter in UP.

మహిళా (lady) కానిస్టేబుల్ ఇప్పటికీ లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానిస్టేబుల్‌పై (lady) దాడి చేసిన నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. నిందితులను ట్రాక్ చేయడం ద్వారా టీమ్ ఇప్పుడు వారికి గుణపాఠం నేర్పింది. గత నెలలో రైలులో మహిళా (lady) కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో (train) పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

ఎదురుకాల్పుల్లో అతని ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు (train) అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు అనీస్‌ ఖాన్‌ అలియాస్ అనీస్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా పోలీసులకు మీద నిందితులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అనీస్ తో పాటు అని అనుచరులు గాయపడ్డాడు.

The escaped accused who attempted to kill the policewoman in the train ended in an encounter in UP.

వెంటనే నిందితులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనీస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని సహాయకులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ మహిళా (lady) కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మేము నిందితుల (train) చిత్రాన్ని రూపొందించామని అన్నారు.

సాంకేతిక, హ్యాండ్‌ప్రింట్, బాధితురాలు గుర్తించిన వివరాల ఆధారంగా మేము నిందితులను (train) గుర్తించామని, దీని ఆధారంగా అయోధ్య పోలీసులు మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారిపై దాడి చేశాయని వివరించారు. తరువాత నయ్యర్ మాట్లాడుతూ దాడి సమయంలో, నేరస్థులు పోలీసులపై కాల్పులు జరిపారు, ఫలితంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని అన్నారు.

ఆ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, మరొక వ్యక్తి తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని నయ్యర్ వివరించారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ (uttar pradesh)లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ (cm)మార్క్ ఎన్ కౌంటర్ తో రౌడీలు, నేరస్తులు హడలిపోతున్నారు. పోలీసులు, ముఖ్యంగా మహిళా (lady) పోలీసులతో పెట్టుకుంటే ఎన్ కౌంటర్ రుచి ఎలా ఉంటుందో యూపీ పోలీసులు చూపించారని ప్రజలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+