వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ చెంగల్పట్టు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భర్త అతని భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, దంపతులు ఫామ్ హౌస్ లోని ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఊరికి దూరంగా ఫామ్ హౌస్ లో ఉంటున్న దంపతులు హ్యాపీగా ఉన్నారు. కొంతకాలం తరువాత దంపతులు కనపడకుండా పోయారు. దంపతులు సొంత ఊరికి వెళ్లి ఉంటారని స్థానికులు అనుకున్నారు, ఫామ్ హౌస్ సమీపంలోని నది కాలువ పక్కన ఓ వ్యక్తి ఆస్తి పంజరం బయటకు వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు పలు టీమ్ లతో వివిద కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్న వ్యక్తి భార్య పోలీసులకు చిక్కింది. పోలీసుల విచారణలో ఆమె కలకలం రేపే విషయాలు బయటకు చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !

కలకలం రేపిన హస్తిపంజరం

కలకలం రేపిన హస్తిపంజరం

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని వెల్లపండల్ గ్రామంలోని నది సమీపంలోని ప్రాంతంలో ఓ వ్యక్తి అస్థిపంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై తిరుక్కలుక్కుంరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడక్కడా పడి ఉన్న ఓ వ్యక్తి అస్థిపంజరం, పుర్రెలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం చెంగల్‌పట్టు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మాయం అయిన ఫ్యామిలీ

మాయం అయిన ఫ్యామిలీ

వెల్లపండల్ గ్రామంలో మనిషి అస్థిపంజరం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో గ్రామంలోని పొలంలో ఫామ్ హౌస్ లోని పంపుసెట్‌ సమీపంలోని ఇంటిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం కొద్దిరోజులుగా కనిపించకుండా పోయినట్లు వెలుగు చూసింది. గతంలో భార్యాభర్తలు, ఓ చిన్నారి అక్కడే నివాసం ఉంటున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భార్య చిక్కిపోయింది

భార్య చిక్కిపోయింది

ఫామ్ హౌస్ లో నివాసం ఉంటుూ మాయం అయిన ఫ్యామిలీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ కేసులో ఇరులార్ కుటుంబానికి చెందిన ఫ్యామిలీ దురైబాబు అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో నివాసం ఉండేవారని పోలీసులకు ఆధారాలు చిక్కాయి. ఇదే సమయంలో ఫామ్ హౌస్ లో ఉంటూ మాయం అయిన వ్యక్తి భార్య చిత్రా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వెల్లపండల్‌ గ్రామం సమీపంలోని నది దగ్గర చిక్కిన అస్థిపంజరం తన భర్త చంద్రన్ అలియాస్ కుమార్ దే అని చిత్రా పోలీసులకు షాక్ ఇచ్చింది.

భర్తతో హ్యాపీలైఫ్

భర్తతో హ్యాపీలైఫ్

ఈ కేసు విషయంలో పోలీసులు మాట్లాడుతూ వివరాలు వెళ్లడించారు. కల్పక్కం ప్రాంతానికి చెందిన చిత్రా, మదులంగుప్పంకు చెందిన చంద్రన్‌ అలియాస్‌ కుమార్‌కు ఐదేళ్ల సంవత్సరాల క్రితం వివాహమైయ్యిందని చెప్పారు. చంద్రన్, చిత్రా దంపతులకు రెండు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడని పోలీసులు అన్నారు. చిత్రా, చంద్రన్ దంపతులు వెల్లపందల్ గ్రామానికి చెందిన దురైబాబు పొలాన్ని లీజ్ కు తీసుకుని ఆదే పామ్ హౌస్ లోని ఇంటిలో నివాసం ఉంటున్నారని పోలీసులు చెప్పారు. చంద్రన్, చిత్రా దంతులు చాలా సంతోషంగా ఉండేవారని పోలీసు అధికారులు అన్నారు.

ప్రియుడితో మస్త్ మజా.... జీరా మసాలా

ప్రియుడితో మస్త్ మజా.... జీరా మసాలా

ఈ క్రమంలో చెంగల్పట్టు పక్కనే ఉన్న మైయూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ అలియాస్ శక్తి అనే యువకుడు చంద్రన్ భార్య చిత్రాకు పరిచయం అయ్యాడు. భర్త చంద్రన్ బయటకు వెళ్లిన తరువాత శక్తివేల్ ఫామ్ హౌస్ లోకి వెళ్లేవాడు, ఆ సందర్బంలో చంద్రన్ భార్య చిత్రాకు, శక్తివేల్ కు చనువు ఏర్పడి ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని పోలీసులు అన్నారు. భర్త చంద్రన్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య చిత్రా ఆమె ప్రియుడు శక్తివుల్ కు ఫోన్ చేసి పిలిపించుకుని ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారని వెలుగు చూసింది.

భార్య రంకుపురాణం రెడ్ హ్యాండెడ్ గా చూసిన భర్త

భార్య రంకుపురాణం రెడ్ హ్యాండెడ్ గా చూసిన భర్త

గత ఏడాది డిసెంబర్ నెలలో (పోయిన నెల)లో చంద్రన్ పనిమీద ఊరికి వెళ్లాడు. భర్త సొంత ఊరికి వెళ్లాడని, నువ్వు రావాలని చిత్రా ఆమె ప్రియుడు శక్తి వేల్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకుంది. ఊరికి వెళ్లిన భర్త చంద్రన్ పని జరగకపోవడంతో అదే రోజు రాత్రి నేరుగా ఫామ్ హౌస్ లోని ఇంటికి వెళ్లాడు. భర్త రెండు రోజులు రాడని అనుకున్న భార్య చిత్రా ఆమె ప్రియుడు శక్తివేల్ బెడ్ మీద మస్త్ మజా చేస్తున్నారు. పరాయి మగాడితో భార్య చిత్రా నగ్నంగా కనపడటంతో చంద్రన్ రగిలిపోయాడు.

ప్రియుడితో కలిసి భర్తను స్పాట్ లో చంపేసింది

ప్రియుడితో కలిసి భర్తను స్పాట్ లో చంపేసింది

భార్య చిత్రా పరాయి మగాడితో శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా రొమాన్ చేస్తున్న సీన్ చూసిన చంద్రన్ సమీపంలోని పెద్ద కర్ర తీసుకుని అతని భార్య ప్రియుడు శక్తివేల్ మీద దాడి చేశాడు. ఆ సందర్బంలో నగ్నంగా ఉన్న చిత్రా, ఆమె ప్రియుడు శక్తివేల్ కలిసి చంద్రన్ చేతిలో ఉన్న కర్ర లాక్కొని అతని మీదే దాడి చేశారు. సమీపంలో ఉన్న గడ్డపార తీసుకున్న శక్తివేల్ అతని ప్రియురాలు చిత్రా భర్త చంద్రన్ తల మీద దాడి చేశారు. భార్య చిత్రా, ఆమె ప్రియుడు శక్తివేల్ కొట్టిన దెబ్బలకు చంద్రన్ ప్రాణం పోయింది.

భర్త శవాన్ని పాతిపెట్టి ప్రియుడితో జంప్

భర్త శవాన్ని పాతిపెట్టి ప్రియుడితో జంప్

భార్య చిత్రా అక్రమ సంబంధం కళ్లారా చూసిన చంద్రన్ కు ఈ భూమి మీద అదే చివరిరోజు అయ్యింది. తరువాత చిత్రా, ఆమె ప్రియుడు శక్తివేల్ కలిసి చంద్రన్ శవాన్ని ఫామ్ హౌస్ సమీపంలోని నది పక్కన పాతిపెట్టి ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల రోజుల తరువాత నది సమీపంలోని శవం నీటి ప్రవాహానికి బయటకు రావడం, అస్తిపంజరం మాత్రమే ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు.

భార్య ప్లాన్ మొత్తం రివర్స్

భార్య ప్లాన్ మొత్తం రివర్స్

చంద్రన్‌ను హత్య చేసిన అతని భార్య చిత్రా, ఆమె ప్రియుడు శక్తివేల్‌లను పోలీసులు అరెస్టు చేసి తిరుక్కల్లుక్కుంరం క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో నిందితులను పుఝల్ జైలుకు తరలించారు. ప్రియుడు శక్తివేల్ మోజులో పడి కట్టుకున్న భర్త చంద్రన్ ను దారుణంగా హత్య చేసిన చిత్రా, ఆమె ప్రియుడు శక్తివేల్ కటకటాలపాలైన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. భర్త చంద్రన్ ను చంపేసి ప్రియుడు శక్తివేల్ తో కలిసి ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న చిత్రా ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

English summary
The husband who saw the wife red-handed while having a romance with her boyfriend, the wife and boyfriend together in the middle of the night?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X