బీజేపీ vs బీజేపీ, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఏం జరిగింది ?, ఐటీ హబ్ లో ఇది పరిస్థితి, వైరల్ !
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నాయకులు చాలా బిజీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని నియోజక వర్గాల్లో టిక్కెట్లు రాని నాయకులు ప్రత్యర్థి పార్టీల నాయకులు రగిలిపోతున్నారు.
టిక్కెట్లు రాని నాయకులు కొందరు అయితే పరోక్షంగా చేతులు కలిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బెంగుళూరులోని దక్షిణ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఘటనతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. సొంత పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కొందరితో వాగ్వివాదానికి దిగడంతో బీజేపీ కార్యకర్తలుషాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అంతే కాకుండా ఖాతాదారులపైనా, ఎన్నికల అధికారులపైనా ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో బీజేపీ నాయకులు హడలిపోయారు. మొదట ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యల అనుచరుల మద్య వాగ్వివాదం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో తమకు ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చెయ్యలేదని స్థానిక పోలీసులు తెలిపారని కన్నడ మీడియా తెలిపింది.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications