ఢిల్లీలో టాంజానియా మహిళలపై రేప్: ఇద్దరి అరెస్టు
న్యూఢిల్లీ: ఇద్దరు టాంజానియా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరు యువకులకు కూడా దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది. పోలీసులు శనివారం ఈ విషయం చెప్పారు.
ఢిల్లీలోని శాస్త్రినగర్కు చెందిన కునాల్, ఆర్కె పురానికి చెందిన సతీష్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరు సరోజినీనగర్లోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహిళలు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో వారిని అరెస్టు చేశారు.

తమను ఆ ఇంటికి తీసుకుని వెళ్లి తమపై అత్యాచారం చేశారని మహిళలు ఆరోపించారు. మహిళలకు ఆ యువకులు ముందే తెలుసునని పోలీసులు చెప్పారు.
మహిళలు యువకులతో వాగ్వివాదానికి దిగారని, ఈ సమయంలో మహిళలకు తమకు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications