నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి

ఒడిశాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నాణ్యతా లోపం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని భావిస్తున్నారు.

భువనేశ్వర్: ఒడిశాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నాణ్యతా లోపం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మంది కూలీలు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒకరిని భువనేశ్వర్‌కు చెందిన 40 ఏళ్ల సత్య పట్నాయక్‌గా గుర్తించారు.

Two killed, 10 injured in flyover collapse in Bhubaneswar

ఈ ప్రమాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో బ్రిడ్జి వద్ద 30 మంది కూలీలు పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+