Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్‌లో ఘోరం: స్కూల్ బస్ పై తెగిపడ్డ విద్యుత్ వైర్, ఇద్దరు మృతి

పాట్నా: బీహార్ లోని బనియాపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సుపై హై వోల్టేజ్‌ విద్యుత్ తీగ తెగి పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను ఇంటివద్ద దించడానికి బస్సు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

bihar

ఘటనలో మరో 11మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలోనూ 10మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. పాట్నా-గయా జాతీయ రహదారిపై ఓ పెళ్లి బస్సు స్కూలు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+