ఒబామా: రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, మొక్క నాటారు (ఫోటో)
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ను సందర్శించారు. మహాత్మాగాంధీనికి నివాళులర్పించారు. గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.
కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ఘాట్కు వచ్చి నివాళులర్పించడం విశేషం. కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పలువురు ఉన్నాతాధికారులు ఉన్నారు. అనంతరం రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో రావి మొక్కను నాటారు.
Delhi: US President Barack Obama plants a sapling at Rajghat #ObamaInIndia pic.twitter.com/6Si8abhtbo
— ANI (@ANI_news) January 25, 2015 గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు. గాంధీజీ అంటే ఒబామాకు ఎనలేని గౌరవం. అందుకే తన రెండో కార్యక్రమంగానే రాజ్ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
మహాత్మాగాంధీనికి నివాళులర్పించారు. అందులో భాగంగా మహాత్ముని సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచుతున్న దృశ్యం.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీజీ సమాధి వద్ద తల వంచి నమస్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ఘాట్కు వచ్చి నివాళులర్పించడం విశేషం.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పలువురు ఉన్నాతాధికారులు ఉన్నారు.

రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
అనంతరం రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో రావి మొక్కను నాటారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు. గాంధీజీ అంటే ఒబామాకు ఎనలేని గౌరవం. అందుకే తన రెండో కార్యక్రమంగానే రాజ్ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు.
గతంలో గాంధీజీ శాంతియుత పోరాటానికి ఒబామా ఏనాడో ఆకర్షితులయ్యానని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తాను చేసిన ప్రసంగంలో కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. తొలరోజైన ఆదివారం మొదటగా రాష్ట్రపతి భవన్లో స్వాగతం, సైనిక వందనం స్వీకరించారు.
Delhi: US President Barack Obama pays tribute to Mahatma Gandhi at Rajghat #ObamaInIndia pic.twitter.com/j41Z4TQsf7
— ANI (@ANI_news) January 25, 2015 అనంతరం హైదరాబాద్ హౌస్కు ఒబామా వెళ్లనున్నారు. ఈ సమావేశంలో భారత్ - అమెరికా మధ్య న్యూక్లియర్, ఢిఫెన్స్కు సంబంధించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications