నిద్రపోతుండగా అపహరించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్
బదయూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదయూలో మరో ఘోరం జరిగింది. పదమూడేళ్ల వయస్సు గల బాలికను నలుగురు వ్యక్తులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన బదయూ జిల్లాలోని జరీఫ్నగర్ ప్రాంతంలో జరిగింది.
ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు శనివారంనాడు వెల్లడించారు. గత రాత్రి బాధితురాలు ఇంట్లో మేడపై నిద్రపోతుండగా దుండగులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లిపోయారు.

అమ్మాయిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు. అణిత్, ముక్తియార్, భోలా పండిట్, దన్ను అనే వ్యక్తులను ఈ ఘటనలో నిందితులుగా గుర్తించారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అమిత్, ముక్తియార్లను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని సంతోష్ కుమార్ చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications