ఉత్తరాఖండ్ సీఎం హోం క్వారంటైన్, మిగతా మంత్రులు కూడా, ఎందుకంటే...?
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 8 వేల పైచిలుకు కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో వైరస్ బారినపడిన వారి సంఖ్య లక్ష 80 వేల మార్క్ దాటింది. మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రులకు కూడా వైరస్ సోకుతోంది. కరోనా వైరస్ సోకిన మంత్రి.. క్యాబినెట్ మీటింగ్కు హాజరయ్యాడు. దీంతో సీఎం కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
ఉత్తరాఖండ్ మంత్రి ఫ్యామిలీకి వైరస్ సోకింది. అతని భార్యకు వైరస్ సోకడంతో ఆదివారం ఆస్పత్రిలో చేరారు. తర్వాత మంత్రి రుషికేష్ ఎయిమ్స్లో జాయిన్ అయ్యారు. అతనికి కూడా వైరస్ వచ్చిందని రుషికేష్ వైద్యులు ధృవీకరించారు. మంత్రి భార్యకు శనివారం పరీక్ష చేయగా వైరస్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు వారింట్లో ఉంటోన్న 41 మంది నుంచి కూడా రక్త నమూనాలను కూడా సేకరించారు.

Recommended Video
అయితే శుక్రవారం ఉత్తరాఖండ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. మీటింగ్కు సదరు మంత్రి హాజరయ్యారు. అయితే అప్పటికే అతని భార్య, అతనికి కూడా వైరస్ ఉండటంతో.. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అతనితోపాటు మంత్రివర్గ సమావేశానికి హాజరైన వారు కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications