సిజెఐ ముందు కంట తడిపెట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వద్ద జరిగిన న్యాయమూర్తుల ఇష్టాగోష్ఠి సమావేశంలో ఉద్విగ్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీపక్ మిశ్రా ఎదుట జస్టిస్ అరుణ మిశ్రా కంట తడి పెట్టుకున్నారు.
అరుణ్ మిశ్రా జస్టిస్ లోయా కేసును విచారిస్తున్నారు. లోయ మృతి కేసులో తనను అసంతృప్త న్యాయమూర్తులు నలుగురు అనవసరంగా లక్ష్యం చేసుకున్నారని, తతన చిత్తశుద్ధిని శంకించారనే విషయం మాత్రం అర్థమైందని ఆయన అన్నారు.

అసంతృప్త న్యాయమూర్తులు నేరుగా అరుణ్ మిశ్రా పేరును ప్రస్తావించికపోయినప్పటికీ జస్టిస్ లోయా మృతి కేసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఎంతో శ్రమిస్తున్నానని, తనపై పనిభారం కూడా చాలా ఉందని అరుణ్ మిశ్రా అన్నారు.
గతంలంో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, జెఎస్ ఖేహర్ తనకు ఎన్నో క్లిష్టమైన కేసులను అప్పగించారని అన్నారు.అరుణ్ మిశ్రా కంట తడి పెట్టడంతో దీపక్ మిశ్రా ఆయనను తన గదికి తీసుకుని వెల్లారు. అక్కడే ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు.
తాము సుప్రీంకోర్టులోని పలు అంశాలను లేవనెత్తామే తప్ప ఎవరకీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications