సిజెఐ ముందు కంట తడిపెట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వద్ద జరిగిన న్యాయమూర్తుల ఇష్టాగోష్ఠి సమావేశంలో ఉద్విగ్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీపక్ మిశ్రా ఎదుట జస్టిస్ అరుణ మిశ్రా కంట తడి పెట్టుకున్నారు.
అరుణ్ మిశ్రా జస్టిస్ లోయా కేసును విచారిస్తున్నారు. లోయ మృతి కేసులో తనను అసంతృప్త న్యాయమూర్తులు నలుగురు అనవసరంగా లక్ష్యం చేసుకున్నారని, తతన చిత్తశుద్ధిని శంకించారనే విషయం మాత్రం అర్థమైందని ఆయన అన్నారు.

అసంతృప్త న్యాయమూర్తులు నేరుగా అరుణ్ మిశ్రా పేరును ప్రస్తావించికపోయినప్పటికీ జస్టిస్ లోయా మృతి కేసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఎంతో శ్రమిస్తున్నానని, తనపై పనిభారం కూడా చాలా ఉందని అరుణ్ మిశ్రా అన్నారు.
గతంలంో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, జెఎస్ ఖేహర్ తనకు ఎన్నో క్లిష్టమైన కేసులను అప్పగించారని అన్నారు.అరుణ్ మిశ్రా కంట తడి పెట్టడంతో దీపక్ మిశ్రా ఆయనను తన గదికి తీసుకుని వెల్లారు. అక్కడే ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు.
తాము సుప్రీంకోర్టులోని పలు అంశాలను లేవనెత్తామే తప్ప ఎవరకీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications