కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నటుడు కమలహసన్ కేంద్రాన్ని డిమాండ్.....
కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నటుడు కమలహసన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు... ఫ్లెబిసైట్ నిర్వహించడానికి కేంద్రం ఎందుకు బయబడుతుందని ఆయన ప్రశ్నించారు.. చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గోన్న కమలహసన్ పుల్వామా సంఘనటపై స్పందించారు..

కాశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణను చేపట్టకపోవడానకి గల కారణాలు ఏమిటని అడిగారు..కాగా రాజకీయ పరిణామాల కారణంగా మన దేశానికి కాపాల ఉన్న సైనికులు ఎందుకు చనిపోవాలని అవేదన వ్యక్తం చేశారు...పాకిస్థాన్ ,ఇండియా ల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగాలని కోరారు.ఒక వేళ అటు పాకిస్తాన్ లో మరియు ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు నిర్మాణత్మకంగా వ్యవహరిస్తే సైనికులు చనిపోయో పరిస్థతి ఉండదని అన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications