కష్టాలు తీరుస్తామని చెప్పి.. వితంతువుపై గ్యాంగ్రేప్ చేశారు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కష్టాలు తీరుస్తారని వచ్చిన ఓ వితంతువుపై స్వామిజీ తోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దీంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె, తన కుమారుడితో కలిసి మధురకు వెళ్లింది. తన కష్టాలు తొలగించాలని ఆమె స్వామిజీని వేడుకుంది.

ఈ క్రమంలో మొదట ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు.
కాగా, వారివద్ద నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధిత మహిళ, పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications