Wife: భార్య మీద పగ, చేతికి మట్టిఅంటకుండా భర్త ఏం చేశాడంటే ?, జ్యూస్ అని యాసిడ్ తాగించి ?
గ్వాలియర్/చెన్నై: భార్య మీద కోపంతో రగిలిపోతున్న భర్త ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. తన చేతికి మట్టి అట్టకుండా భార్యను చంపేస్తే సేఫ్ గా ఉంటామని, లేదంటే పోలీసు కేసులతో లేనిపోని సమస్యలు వస్తాయని భర్త ఆలోచించాడు. భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించిన పాపాత్ముడు ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. యాసిడ్ తాగడంతో శరీరంలోని అవయవాలు కాలిపోయిన మహిళ ఆసుపత్రిలో చావుబతుల మద్య మృత్యువుతో పోరాడుతోంది.
Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!
భార్య మీద పగ
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సూరజ్, సలోని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య సలోని మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త సూరజ్ భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రతినిత్యం భార్య సలోనితో గొడవ పడుతున్న భర్త సూరజ్ ఆమెను చితకబాది చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిసింది.
భార్యతోనే యాసిడ్ తాగించేశాడు
భార్య చనిపోయిన తరువాత తాను హ్యాపీగా బయట తిరగాలని సూరజ్ ఆలోచించాడు. తన చేతికి మట్టి అంటకుండా భార్య సలోనిని చంపేస్తే సేఫ్ గా ఉంటామని, లేదంటే పోలీసు కేసులతో లేనిపోని సమస్యలు వస్తాయని భర్త సూరజ్ ఆలోచించాడు. భార్య సలోనితో బలవంతంగా యాసిడ్ తాగించిన సూరజ్ ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు.
మృత్యువుతో పోరాడుతున్న భార్య
యాసిడ్ తాగడంతో సలోని శరీరంలోని అవయవాలు కాలిపోయాయి. ఆసుపత్రిలో సలోని చావుబతుల మద్య మృత్యువుతో పోరాడుతోంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు భర్త మీద కేసు నమోదు చేశారు. గ్వాలియర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఆసుపత్రి చేరుకుని బాధితురాలిని విచారించి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.
తప్పించుకున్న భర్త
భార్యతో ఆమె భర్త బలవంతంగా యాసిడ్ తాగించాడనే విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ ఆసుపత్రి చేరుకుని బాధితురాలిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. భార్యతో యాసిడ్ తాగించిన నిందితుడిని ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని, మధ్యప్రదేశ్ పోలీసులు అతని మీద కేసు మాత్రమే నమోదు చేశారని విచారణం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మహిళతో ఆమె భర్త బలవంతంగా యాసిడ్ తాగించాడని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.