విప్రో కంపెనీకి వార్నింగ్: రూ. 500 కోట్లు ఇవ్వకుంటే కార్యాలయాలపై దాడులు !
ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీకి గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపుల ఈ మెయిల్ పంపించి రూ. 500 కోట్లు ఇవ్వకుంటే బెంగళూరులోని మీ కంపెనీ ఐటీ కార్యాలయాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు కేసు న
బెంగళూరు: ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీకి గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపుల ఈ మెయిల్ పంపించాడు. రూ. 500 కోట్లు ఇవ్వకుంటే మీ అంతు చూస్తామని బెదిరించాడు. వెంటనే రూ. 500 కోట్లు చెల్లించాలని, లేదంటే మీ ఐటీ కార్యాలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించాడు.
బిట్ కాయిన్ (డిజిటల్ లావాదేవీలు) రూపంలో రూ. 500 కోట్లు ఇవ్వాలని సూచించాడు. నాకు రూ. 500 కోట్లు చెల్లించుకుంటే మే 25లోపు బెంగళూరు నగరంలోని అన్ని విప్రో ఐటీ కంపెనీల కార్యాలయాల మీద దాడులు చేస్తామని హెచ్చరించాడు.

శుక్రవారం (మే 5 ) బెదిరింపు ఈ మెయిల్ రావడంతో విప్రో కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మార్కెట్ లో చలామణిలో ఉన్న కరెన్సీ (రూపాయి, డాలర్, పౌండ్)లకు బదులుగా డిజిటల్ రూపంలో నగదు చెల్లించాలని ఆదేశించి బెదిరింపు ఈ మెయిల్ పంపించిన నిందితుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications