ఘోరం: మహిళా ఇంజినీర్ సజీవదహనం, రేప్ చేశారా?
ముజఫర్నగర్: బీహార్లోని ముజఫర్పూర్లో ఆదివారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా ఇంజనీర్ను సజీవ దహనం చేశారు.
ఆమె పాదరక్షలు, దుస్తుల ద్వారా ఆమె బజరంగ్ బీహార్ కాలనీకి చెందిన సరిత కుమారిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఎమ్జిఎన్రెగాలోని మురల్ బ్లాక్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.

ఆమె ఉంటున్న గదిలోనే ఆమెను సజీవ దహనం చేశారు. ఆమె ధరించిన దుస్తులు పక్కన పడి ఉండటంతో అత్యాచారం చేసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, సదరు మహిళా ఇంజినీర్ చాలా మంచి అమ్మాయని, తన పని తాను చేసుకుపోయేదని ఆమెను గుర్తించిన స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications