మత్తు మందు ఇచ్చింది: నగలు, తుపాకితో ఎస్కేప్
లక్నో: కుటుంబ సభ్యులను నమ్మించి మాయమాటలు చెప్పి వారికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన యువతి ఇల్లు లూటీ చేసి మాయం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇల్లు లూటీ కావడం, యువతి అదృశ్యం కావడంతో పోలీసులు గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో సరిత అనే యువతి నివాసం ఉంటున్నది. సోమవారం రాత్రి సరిత మత్తు మందు కలిపి ఉన్న ఆహారపదార్థాలను కుటుంబ సభ్యులకు ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మత్తులోకి జారుకున్నారు.

తరువాత సరిత ఇంటిలో గాలించి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు, లైసెన్స్ ఉన్న తుపాకి చేతపట్టుకుని ఇంటి నుంచి పరారైయ్యింది. మంగళవారం ఉదయం మత్తులో నుంచి కుటుంబ సభ్యులు బయటపడ్డారు.
సరిత కనపడకపోవడంతో గాలించారు. అదే సమయంలో ఇంటిలో నగదు, నగలు, తుపాకి మాయం అయ్యిందని గుర్తించి కోత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications