8మంది ఆడ పిల్లలను కన్నదని ఇంటి నుంచి గెంటేశారు

తాను ఆడ పిల్లలకు జన్మనిచ్చాననే నెపంతో తన అత్తామామలు తనపై దాడికి దిగారని, ఆ తర్వాత తనను ఇంటి నుంచి గెంటేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఆడ పిల్లలు కనడంలో తన ఒక్కదానిదే తప్పని, మగ పిల్లలను కనడం లేదని వారు తనను హింసిస్తున్నారని చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పప్పు దేవి ఎనిమిది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మరో ఇద్దరు బాలికలు చనిపోయారు. ఆమె భర్త గోపాల్ దేసాంత్రి. ఆమె మగ పిల్లలకు జన్మనివ్వడం లేదని ఆగ్రహించిన ఆమె అత్తామామలు ఆమెను రోడ్డుపైకి గెంటేశారు.
కాగా, పోలీసుల సూచనతో ఆమె మహిళా కాన్సల్టెన్సీని కలిసి విషయాన్ని వివరించింది. అనంతరం కన్సల్టెంట్ శోభా గౌర్ మాట్లాడుతూ.. బాధిత మహిళను ఏడాది క్రితం కూడా అత్తామామలు హింసించారని, అప్పుడు కూడా ఆమె పోలీసులను ఆశ్రయించిందని ఆమె తెలిపింది. బాధితురాలి భర్త కూలీగా పని చేస్తున్నాడని తెలిపింది. బాధితురాలికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications